-
రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం
-
రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం
మంద్సౌర్: మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ జిల్లాలో ఇటీవల రైతులపై పోలీసులు జరిపి న కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబా లను ఆ రాష్ట్ర సీఎం చౌహన్ బుధవారం పరామర్శించారు. కాల్పుల ఘటనలో మర ణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ. కోటి చొప్పున నష్ట పరిహారాన్ని సీఎం చౌహన్ చేతుల మీదుగా అందజేశారు. పంట ఉత్ప త్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతుల రుణాన్ని మాఫీ చేయాలని కోరుతూ ఈనెల 6న మంద్ సౌర్ జిల్లాలోని రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మార డంతో వారిపై పోలీసులు కాల్పులు జరి పారు. ఈ కాల్పుల్లో మరణించిన రైతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం ఉద యం సీఎం చౌహన్ ఆయన భార్య సాధనతో కలసి ప్రత్యేక విమానంలో మంద్సౌర్ చేరుకున్నారు. అక్కడ్నుంచి నేరుగా కాల్పుల ఘటనలో మరణించిన కుటుంబాలను పరామర్శించి నష్టపరిహారాన్ని అందజేశారు. రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్లో తాజాగా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. -
ఆ బాలుడికి కోటి పరిహారమివ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ షాక్కు గురై రెండు చేతులను పోగొట్టుకున్న బాలుడికి కోటి రూపాయల నష్టపరిహారమివ్వాలని సుప్రీం కోర్టు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఏఎమ్ సప్రేలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 2012లో హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు వ్యవసాయ భూమిలో తన తల్లికి సాయపడుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్కు గురవటంతో బాలుడి రెండు చేతుల్ని తొలగించారు. నష్టపరిహారంపై ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు రూ.1.25 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం∙సుప్రీం కోర్టును సంప్రదించింది. వాదనలు విన్న అనంతరం నష్టపరిహారాన్ని రూ.90 లక్షలకు తగ్గిస్తూ..దానిపై 2013 నుంచి 6 శాతం సాధారణ వడ్డీతో కలిపి మొత్తం రూ. 1.16 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదని సుప్రీం కోర్టు పేర్కొంది. దేశమంతటా ఆక్రమణలను తొలగించేలా ఆదేశాలివ్వాలని వాయిస్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ధానేశ్ ఈశ్ధాన్ వేసిన పిటిషన్ పై విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పంజాబ్లో మరో లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
Advertisement