-
చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టపర్తిలో ఐదో ఏడాది రెండో విడతలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు ఏనాడూ ప్రజలు, పేదవాడి గురించి ఆలోచించలేదని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు హయంలో స్కాంలు తప్ప స్కీమ్లు గుర్తుకు రావు. బాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబు పదవి కావాలి. చంద్రబాబు పాలనలో ప్రజలు, పేదలు, వృద్ధులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు. బాబు పాలనలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించి పాలన జరిగింది. మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం రాదు. అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుసు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే చూడండి. మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి. గెలవడానికి ఒక దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదు. గెలవడానికి పైన దేవుడు, మీ అందరి ఆశీస్సులే. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని మాత్రమే. నాకు మద్దతు ఇవ్వాలని దత్తపుత్రుడిని మీ బిడ్డ కోరడు. నాకు సపోర్ట్ చేయాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5ని మీ బిడ్డ ఏనాడూ కోరడు. మీ బిడ్డకు మీరు ఉన్నారు. మీ సపోర్టు ఉంది. రాబోయే రోజుల్లో మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయి.. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామంటారు.. అవన్నీ అబద్దాలే. మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవు. మీరు మాత్రమే ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
సీఎం జగన్ కి కృతజ్ఞలు తెలియజేస్తూ భారీ ట్రాక్టర్ ర్యాలీ : పుట్టపర్తి
-
శాంతిస్థాపన కోసమే శివలింగ మందిరం
పుట్టపర్తి అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా శాంతి కిరణాలను ప్రసరింపజేయడానికి శివలింగ మందిరాలు, బ్రహ్మకుమారీ ఈశ్వరీయ ఓం శాంతి మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు లండన్ నుంచి విచ్చేసిన ముఖ్య నిర్వాహకులు బ్రహ్మకుమార్ రతన్దాదా పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రామంలో నిర్మితమవుతున్న శివలింగ మందిరం నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఓంశాంతి ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రజాపిత బ్రహ్మబాబా స్మృతి దినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రతన్దాదా మాట్లాడుతూ బ్రహ్మబాబా నిత్యం శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటుతూ 140 దేశాల్లో 900కు పైగా ఓంశాంతి కేంద్రాలు స్థాపించారన్నారు. శాంతిదూతగా ప్రచారం చేస్తున్న ఆయనకు యునైటెడ్ నేషన్స్ పీస్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్తో సత్కరించారని గుర్తుచేశారు. దేశంలో అతి పెద్ద శివలింగ మందిరం (రూ.కోటి వ్యయంతో 75 అడుగుల ఎత్తు) పుట్టపర్తిలో నిర్మితం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈనెల 21న పుష్ప అక్కయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఓంశాంతి ట్రస్టు ప్రతినిధులు లక్ష్మిఅక్కయ్య, గోపి, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement