-
‘మార్షల్’ మెరుపులు
-
పెళ్లి కొడుకు నితిన్కు అద్భుతమైన బహుమతి!
టాలీవుడ్ హీరో నితిన్, షాలినిల వివాహ వేడుకలు హైదరాబాద్లోని ప్రఖ్యాత తాజ్ ఫలక్నుమా హోటల్లో అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఈనేపథ్యంలో నవ వరుడు నితిన్కు ఓ అద్భుతమైన బహుమతి లభించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజ్ ఫలక్నుమా హోటల్కు శుక్రవారం చేరుకుని నితిన్ని ఆశీర్వదించారు. ఆయన వెంట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) ఉన్నారు. దీంతో పవన్ రాకతో అతని వీరాభిమాని నితిన్ ఆనందంలో మునిగిపోయారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేసేందుకు స్వయంగా వచ్చిన పవర్ స్టార్, త్రివ్రిక్రమ్, చినబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పెళ్లి కొడుకు ఫంక్షన్కు హాజరై విషెస్ తెలిపిన ముగ్గురు అతిథులకు చాలా చాలా థాంక్స్’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ఇక ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరుగనున్న ఈ పెళ్లి వేడుకలో ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కాగా అనుసరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొననున్నారు. (మెహందీలో మెరిసిన షాలిని-నితిన్) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సల్మాన్ఖాన్ సోదరి పెళ్లి సందడి
-
సల్మాన్ సోదరి వివాహ విందులో ఘుమ ఘమలు!
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ ఏర్పాట్లు నగరంలోని ఫలక్ నామా హోటల్ లో ఊపందుకున్నాయి. వివాహంలో పాల్గొనే అతిధులకు ఘుమఘమలాడే వంటకాలను వడ్డించేందుకు 'హైదరాబాద్ బిర్యానీ', 'హలీమ్', 'పత్తర్ కా ఘోష్' లాంటి పత్యేక వంటకాలు వడ్డించడానికి అంతా సిద్దమైంది. బాలీవుడ్ ఇతర చిత్రరంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ వేత్తల కోసం నవంబర్ 18, 19 తేదిల కోసం హోటల్ మొత్తం బుక్ చేశారు. హోటల్ వద్ద ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అతిధులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. 18న జరిగే ప్రధాన విందు కోసం అన్ని వంటకాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఆయుష్ శర్మతో జరిగే వివాహ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ వి సత్యనారాయణకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. -
బిర్యానీ బకెట్ చాలెంజ్!
హైదరాబాద్: రైస్ బకెట్ చాలెంజ్ కు నగరానికి చెందిన ఓ స్టార్ హోటల్ యాజయాన్యం స్పందించింది. బిర్యానీ బకెట్ చాలెంజ్ కు సిద్దమయింది. హైదరాబాద్ లో ప్రఖ్యాతి గాంచిన బిర్యానీ పేదలకు పంచాలని తాజ్ ఫలక్నుమా హోటల్ నిర్ణయించింది. రేపు(శుక్రవారం) పేదలకు 500 బిర్యానీ ప్యాకెట్లు పంచనున్నట్టు తాజ్ ఫలక్నుమా జనరల్ మేనేజర్ గిరీష్ సెహగల్ తెలిపారు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ చేతులుగా వీటిని పంచాలని భావిస్తున్నట్టు చెప్పారు. సప్నా ఇక్తారా ఫౌండేషన్ తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. పేదవారికి సహాయం చేసేందుకు రైస్ బకెట్ చాలెంజ్ ను నగరానికి చెందిన జర్నలిస్టు మంజులత కళానిధి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement