-
‘తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు’
తిరుపతి: తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని, త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ అందుబాఠులోకి వస్తుందన్నారు. తిరుమలలో డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదైన సంగతిని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ ఆపరేటర్లు అత్యుత్సాహంతో వీడియోలో తీసుకుంటే చర్యలు చేపడతామన్నారు. కాగా, టీటీడీ భద్రత సిబ్బంది కళ్లుగప్పి... ఓ డ్రోన్ స్వామి వారి ఆలయం పై చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. స్వామి వారి ఆలయానికి సంబంధించినదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.... స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూసుకుంటుంది టీటీడీ. అయితే ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతోంది. చదవండి: తిరుమల: ‘అందుకే డ్రోన్లు ఎగురవేశారు!’ శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం -
హైదరాబాద్లో తోషిబా 185 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తోషిబా కార్పొరేషన్ రూ. 185 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ యూని ట్ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా(టీటీడీఐ) సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని, ఇందుకోసం రూ. 185 కోట్లు (30 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ ఎలక్ట్రికల్స్ను గతేడాది రూ. 1,230 కోట్లకు తోషిబా కార్పొరేషన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో రూ.615 కోట్ల ఇన్వెస్ట్మెంట్... దేశీయ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో 2016లోగా రూ.615 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయంలో భాగంగా ఈ పెట్టుబడులను చేస్తున్నట్లు టీటీడీఐ కత్సుతోషి తొదా ఆ ప్రకటనలో తెలిపారు. దేశీయ విద్యుత్ రంగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించామని, ఈ పెట్టుబడులతో పెద్ద ట్రాన్స్ఫార్మర్స్తోపాటు కొత్త తరహా స్విచ్గేర్స్ను తయారు చేయనున్నట్లు తెలిపారు. 500 ఎంవీఏ సామర్థ్యం గల ఈ ట్రాన్స్ఫార్మర్స్ 765కేవీ విద్యుత్ ఉత్పత్తిని తట్టుకుంటాయన్నారు. కొత్తగా తయారు చేసే స్విచ్గేర్స్ హైవోల్టేజ్ ప్రోడక్ట్స్ను ఉత్పత్తి చేస్తాయన్నారు. దేశీయ విద్యుత్ సరఫరా, పంపిణీ మార్కెట్లో 2016 నాటికి 20 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుత్సతోషి తెలిపారు. 2017 నాటికి ప్రస్తుత విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఐదు రెట్లు పెంచే విధంగా 765కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భారీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్గేర్స్కు డిమాండ్ బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూరప్, ఏషియన్, ఆఫ్రికా దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు చేసే విధంగా బారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్లు కుత్సతోషి తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement