వరంగల్ : కాంగ్రెస్ వరంగల్ జిల్లాతోపాటు వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల అధికార ప్రతిని ధులను నియమించారు. ఈ మేరకు హనుమకొండలోని డీసీసీ భవన్లో బుధవారం ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతాపాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామితో కలిసి డీసీసీ అధ్యక్షురాలు స్వర్ణ ఉత్తర్వులు అందజేశారు. వరంగల్ జిల్లా అధికార ప్రతినిధులు రావుల శ్రీనివాసరెడ్డి, నిమ్మా ని శేఖర్రావు, తక్కళ్లపల్లి రవీందర్రావు, వర్ధన్నపే ట అధికార ప్రతినిధి బర్ల సహదేవ్, నర్సంపేట సొంటి రంజిత్రెడ్డి, పరకాల అధికార ప్రతినిధులు చాడ కొమురారెడ్డి, జనగాం రమేశ్ పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
కాంగ్రెస్ అధికార ప్రతినిధుల నియామకం
Published Thu, Mar 28 2024 1:20 AM
Related news
-
కోడిపిల్లను గాబులో వేశాం..
బయ్యారం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ కాని కోడిపిల్ల(భద్రాచలం ఎమ్మెల్యే) ను గాబులో వేశాం.. ఇక కాంగ్రెస్కు తిరుగేలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్లో శుక్రవారం నిర్వహించే సీఎం బహిరంగసభకు జనసమీకరణ నిమిత్తం గురువారం బయ్యారంలోని కోదండరామచంద్రస్వామి ఫంక్షన్హాల్లో గార్ల–బయ్యారం మండలాల్లోని పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పది ఎమ్మెల్యే స్థానాల్లో గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవగా భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థి (కోడిపిల్లగా మంత్రి సంబోధించారు) కాంగ్రెస్లో చేరడంతో పదికి పది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాయని.. ఇక మనం ఏ అభివృద్ధి పని గురించి అడిగినా సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో మిగతా పార్టీల దుకాణాలు ఖాళీ అవుతాయన్నారు. సీఎం బహిరంగ సభకు పార్లమెంట్స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తరలించనున్నామన్నా రు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ను గె లిపించే బాధ్యత తీసుకుంటే అభివృద్ధి చేసే బాధ్య త తాము తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నం శ్రీకాంత్రెడ్డి, గార్ల జెడ్పీటీసీ ఝాన్సీ, ఎంపీపీ నాగరాజు, బయ్యారం, గార్ల మండలాల పార్టీ అధ్యక్షులు ముసలయ్య, రామారావు, సొసైటీ చైర్మన్లు మధుకర్రెడ్డి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
ఓటుహక్కుపై ముగ్గులతో చైతన్యం
ఓటు హక్కు ప్రాధాన్యంపై మహిళలకు అవగాహన కలిగించేలా గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా ముగ్గులను పరిశీలించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. – హన్మకొండ అర్బన్ తలంబ్రాల బుకింగ్ గడువు పొడిగింపుహన్మకొండ: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఆన్లైన్, ఆఫ్లైన్లో బుక్ చేసుకునేందుకు ఈనెల 25 వరకు గడువు పెంచినట్లు ఆర్టీసీ కార్గో వరంగల్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా తలంబ్రాలు అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలంబ్రాల కోసం డిపోల వారీగా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. వరంగల్–1 డిపో 91542 98759, హనుమకొండ 91542 98761, జనగామ డిపో 91542 98762, పరకాల, భూపాలపల్లి డిపో 91542 98764, నర్సంపేట 91542 98763, తొర్రూరు 91542 98766, మహబూబాబాద్ 91542 98768, వరంగల్ రీజియన్ 93913 20465 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
రూ.7.14 లక్షల నగదు పట్టివేత
రామన్నపేట : లోక్సభ ఎన్నికల్లో భాగంగా పోలీసులు గురువారం పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ఆధారం లేకుండా తరలిస్తున్న నగదు మొత్తం 7.14 లక్షల నగదు పట్టుకున్నారు. వరంగల్ ఏసీపీ బి.నందిరాం ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్కు చెందిన బండారి మణికంఠ నుంచి రూ.2.80 లక్షలు, షేక్ జిజ్వాద్ వద్ద రూ.84 వేలు, నద్దునూరి రవి వద్ద రూ.63 వేలు, తుపాకుల శ్రీకాంత్ వద్ద రూ.56వేలు, సార భాస్కర్ వద్ద రూ.54వేలు.. మొత్తం రూ.4.65 లక్షలు స్వాధీనం చేసుకుని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్చార్జ్కు అప్పగించారు. స్టేషన్ఘన్పూర్లో రూ.లక్ష.. ేస్టషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. లక్ష నగదు పట్టుకున్నట్లు సీఐ ముస్క రాజు తెలి పా రు. మండలంలోని మాన్సింగ్తండాకు చెందిన భూక్య రవీందర్ బైక్పై ఘన్పూర్ నుంచి మాన్సింగ్ తండాకు వెళ్తుండగా తనిఖీ చేసినట్లు పేర్కొన్నా రు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ.లక్ష లభించడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిల్పూరులో రూ.1.49 లక్షలు.. చిల్పూరు: మండల పరిధి వెంకటాద్రిపేట–తరిగొప్పుల రోడ్డులో గురువారం రూ.1.49 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. వెంకటేశ్వరపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిల్పూరు పంచాయతీ పరిధి వడ్డెగూడేనికి చెందిన కస్తూరి వెంకట్రాజం బైక్పై వెళ్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆధారాలు లేని నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు వివరించారు. -
వరల్డ్ హెరిటేజ్ డే సంబురాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్లో గురువారం వరల్డ్ హెరిటేజ్ డే సంబురాలు జరి గాయి. ఈ సందర్భంగా డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ ఆధ్వర్యంలో షెడ్లో కార్మికులు పది రోజలపాటు శ్రమించి తొలి తరం హెరిటేజ్ లోకోకు పెయింటింగ్ వేసి విద్యుత్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. రైల్వే అధికారులు కార్మి కులకు హెరిటేజ్ లోకో గొప్పతనం, చరిత్రను వివరించి అవగాహన కల్పించారు. షెడ్ కార్మికులకు క్వి జ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ నెలలో నిర్వహించే డీజిల్షెడ్ 51వ వార్షికోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధి కారులు వెల్లడించారు. రైల్వే డీజిల్ లోకోషెడ్లో నిర్వహణ కార్మికులకు క్విజ్, వ్యాసరచన పోటీలు -
లక్షే లక్ష్యం..
హన్మకొండ: టీఎస్ ఆర్టీసీ.. ఆదాయం పెంచుకునే దిశలో సరికొత్త చాలెంజ్లతో ముందుకెళ్తోంది. ఆర్టీసీ ఎండీగా వి.సి.సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పరిరక్షణ, ఆదాయ పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే దసరా, రాఖీ, సంక్రాంతి, ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్, 100 రోజుల చాలెంజ్, ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం, విధుల్లో నైఫుణ్యం ప్రదర్శించాలి వంటి కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా ‘లక్షే లక్ష్యం’ అనే పేరుతో మరో చాలెంజ్ తీసుకువచ్చింది. పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం వేతన సవరణ చేసింది. వేతన సవరణ ద్వారా పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి డిపోలో ప్రతి రోజు ఆదాయం పెంచుకోవాలని చాలెంజ్ తీసుకువచ్చింది. రోజు అదనంగా రూ.లక్ష ఆదా యం తీసుకురావాలన్నదే ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఈ చాలెంజ్ ఏడాది పాటు కొనసాగుతుంది. వరంగల్ రీజియన్లో 9 డిపోలున్నాయి. ఈ లెక్కన రీజియన్లో ప్రతి రోజు అదనంగా రూ.9 లక్షల ఆదాయం తీసుకురావాలి. ఆదాయం పెంచుకోవాలంటే ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు ఆకర్షించాలి. ప్రస్తుత ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటేనే ఈ చాలెంజ్లో రాణిస్తారు. అదనపు ట్రిప్పులు నడపడం, ప్రయాణికులను పిలిచి బస్సు ఎక్కించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోనున్నారు. డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం.. వరంగల్ రీజియన్లోని 9 డిపోలకు ఆయా డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం నిర్దేశించుకున్నారు. వరంగల్ రీజియన్లో జీరో టికెట్తో కలిపితే రోజూ సగటున రూ.2.20 కోట్ల ఆదాయం వస్తోంది. జీరో టికెట్ను మినహాయిస్తే నగదు రూపేణ రోజూ సగటున రూ.1.20 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయానికి అదనంగా మరో రూ.9 లక్షలు రాబట్టుకోవడమే ఈ చాలెంజ్ లక్ష్యం. ఆదాయం తక్కువగా వచ్చే డిపోల నుంచి అధిక ఆదాయం వచ్చే డిపోల వారీగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా రాబట్టుకోవాలని నిర్దేశించుకున్నారు. రోజుకు రూ.9 లక్షల లెక్కన నెలకు రూ.2.70 కోట్లు, సంవత్సరానికి రూ.64,80 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా వరంగల్ రీజియన్ యాజమాన్యం ముందుకెళ్తోంది. కాగా, వరంగల్ రీజియన్లో ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్ను గురువారం హనుమకొండలోని వరంగల్–1 డిపోలో వరంగల్ రీజినల్ మేనేజర్ జాస్తి శ్రీలత ప్రారంభించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతి స్టేజీలో పిలిచి ఎక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎం వంగల మోహన్ రావు, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) శ్రీనివాసులు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీలో మరో చాలెంజ్ ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వరంగల్ రీజియన్లో ప్రారంభం
Related News by category
-
కోడిపిల్లను గాబులో వేశాం..
బయ్యారం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ కాని కోడిపిల్ల(భద్రాచలం ఎమ్మెల్యే) ను గాబులో వేశాం.. ఇక కాంగ్రెస్కు తిరుగేలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్లో శుక్రవారం నిర్వహించే సీఎం బహిరంగసభకు జనసమీకరణ నిమిత్తం గురువారం బయ్యారంలోని కోదండరామచంద్రస్వామి ఫంక్షన్హాల్లో గార్ల–బయ్యారం మండలాల్లోని పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పది ఎమ్మెల్యే స్థానాల్లో గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవగా భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థి (కోడిపిల్లగా మంత్రి సంబోధించారు) కాంగ్రెస్లో చేరడంతో పదికి పది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాయని.. ఇక మనం ఏ అభివృద్ధి పని గురించి అడిగినా సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో మిగతా పార్టీల దుకాణాలు ఖాళీ అవుతాయన్నారు. సీఎం బహిరంగ సభకు పార్లమెంట్స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తరలించనున్నామన్నా రు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ను గె లిపించే బాధ్యత తీసుకుంటే అభివృద్ధి చేసే బాధ్య త తాము తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నం శ్రీకాంత్రెడ్డి, గార్ల జెడ్పీటీసీ ఝాన్సీ, ఎంపీపీ నాగరాజు, బయ్యారం, గార్ల మండలాల పార్టీ అధ్యక్షులు ముసలయ్య, రామారావు, సొసైటీ చైర్మన్లు మధుకర్రెడ్డి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
వరల్డ్ హెరిటేజ్ డే సంబురాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్లో గురువారం వరల్డ్ హెరిటేజ్ డే సంబురాలు జరి గాయి. ఈ సందర్భంగా డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ ఆధ్వర్యంలో షెడ్లో కార్మికులు పది రోజలపాటు శ్రమించి తొలి తరం హెరిటేజ్ లోకోకు పెయింటింగ్ వేసి విద్యుత్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. రైల్వే అధికారులు కార్మి కులకు హెరిటేజ్ లోకో గొప్పతనం, చరిత్రను వివరించి అవగాహన కల్పించారు. షెడ్ కార్మికులకు క్వి జ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ నెలలో నిర్వహించే డీజిల్షెడ్ 51వ వార్షికోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధి కారులు వెల్లడించారు. రైల్వే డీజిల్ లోకోషెడ్లో నిర్వహణ కార్మికులకు క్విజ్, వ్యాసరచన పోటీలు -
ఓటుహక్కుపై ముగ్గులతో చైతన్యం
ఓటు హక్కు ప్రాధాన్యంపై మహిళలకు అవగాహన కలిగించేలా గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా ముగ్గులను పరిశీలించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. – హన్మకొండ అర్బన్ తలంబ్రాల బుకింగ్ గడువు పొడిగింపుహన్మకొండ: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఆన్లైన్, ఆఫ్లైన్లో బుక్ చేసుకునేందుకు ఈనెల 25 వరకు గడువు పెంచినట్లు ఆర్టీసీ కార్గో వరంగల్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా తలంబ్రాలు అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలంబ్రాల కోసం డిపోల వారీగా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. వరంగల్–1 డిపో 91542 98759, హనుమకొండ 91542 98761, జనగామ డిపో 91542 98762, పరకాల, భూపాలపల్లి డిపో 91542 98764, నర్సంపేట 91542 98763, తొర్రూరు 91542 98766, మహబూబాబాద్ 91542 98768, వరంగల్ రీజియన్ 93913 20465 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఎన్నికల ఖర్చులు లెక్కించండి
కాళోజీ సెంటర్: పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చుల వివరాల్ని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ వ్యయ పరిశీలకులు ఏ.ధిలీబన్, ధీరజ్ సింగా అన్నారు. రిటర్నింగ్ అధికారి, గురువారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్డీఓ శ్రీనివాస్తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఎన్నికల వ్యయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల్లో వ్యయ లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన కమిటీలు, బృందాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న అప్పగించిన నగదు, మధ్యం, తదితర వివరాల్ని ఎస్ఎస్టీఎఫ్ఎస్టీ బృందాలు వ్యయ పరిశీలకులకు వివరించారు. ఈ సందర్బంగా ధిలీబన్ ధీరజ్ సింగా మాట్లాడుతూ.. రాజకీ య పార్టీలు, అభ్యర్థుల ఆమోద, ఆమోద యోగ్యం కాని ప్రతీ ఖర్చును సహాయ వ్యయ పరీశీలకులు, అకౌంటింగ్ టీమ్, వీఎస్టీవీవీటీలు నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలన్నింటీని వీడియో సర్వేలెన్స్ టీమ్ సభ్యులు రికార్డ్ చేయాలన్నారు. అభ్యర్థుల వ్యయ వ్య య రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనుమతి తీసుకున్న వాహనాల కంటే ఎక్కువ ఉపయోగిస్తే అనుమతి రద్దు చే యాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఉచిత కానుకల్ని పంపిణీ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు, రామిరెడ్డి, సంజీవరెడ్డి, పుష్పలత, ఆయుబ్ అలీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.● ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు ● జిల్లా అధికారులతో సమీక్ష -
లక్షే లక్ష్యం..
హన్మకొండ: టీఎస్ ఆర్టీసీ.. ఆదాయం పెంచుకునే దిశలో సరికొత్త చాలెంజ్లతో ముందుకెళ్తోంది. ఆర్టీసీ ఎండీగా వి.సి.సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పరిరక్షణ, ఆదాయ పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే దసరా, రాఖీ, సంక్రాంతి, ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్, 100 రోజుల చాలెంజ్, ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం, విధుల్లో నైఫుణ్యం ప్రదర్శించాలి వంటి కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా ‘లక్షే లక్ష్యం’ అనే పేరుతో మరో చాలెంజ్ తీసుకువచ్చింది. పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం వేతన సవరణ చేసింది. వేతన సవరణ ద్వారా పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి డిపోలో ప్రతి రోజు ఆదాయం పెంచుకోవాలని చాలెంజ్ తీసుకువచ్చింది. రోజు అదనంగా రూ.లక్ష ఆదా యం తీసుకురావాలన్నదే ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఈ చాలెంజ్ ఏడాది పాటు కొనసాగుతుంది. వరంగల్ రీజియన్లో 9 డిపోలున్నాయి. ఈ లెక్కన రీజియన్లో ప్రతి రోజు అదనంగా రూ.9 లక్షల ఆదాయం తీసుకురావాలి. ఆదాయం పెంచుకోవాలంటే ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు ఆకర్షించాలి. ప్రస్తుత ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటేనే ఈ చాలెంజ్లో రాణిస్తారు. అదనపు ట్రిప్పులు నడపడం, ప్రయాణికులను పిలిచి బస్సు ఎక్కించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోనున్నారు. డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం.. వరంగల్ రీజియన్లోని 9 డిపోలకు ఆయా డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం నిర్దేశించుకున్నారు. వరంగల్ రీజియన్లో జీరో టికెట్తో కలిపితే రోజూ సగటున రూ.2.20 కోట్ల ఆదాయం వస్తోంది. జీరో టికెట్ను మినహాయిస్తే నగదు రూపేణ రోజూ సగటున రూ.1.20 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయానికి అదనంగా మరో రూ.9 లక్షలు రాబట్టుకోవడమే ఈ చాలెంజ్ లక్ష్యం. ఆదాయం తక్కువగా వచ్చే డిపోల నుంచి అధిక ఆదాయం వచ్చే డిపోల వారీగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా రాబట్టుకోవాలని నిర్దేశించుకున్నారు. రోజుకు రూ.9 లక్షల లెక్కన నెలకు రూ.2.70 కోట్లు, సంవత్సరానికి రూ.64,80 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా వరంగల్ రీజియన్ యాజమాన్యం ముందుకెళ్తోంది. కాగా, వరంగల్ రీజియన్లో ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్ను గురువారం హనుమకొండలోని వరంగల్–1 డిపోలో వరంగల్ రీజినల్ మేనేజర్ జాస్తి శ్రీలత ప్రారంభించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతి స్టేజీలో పిలిచి ఎక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎం వంగల మోహన్ రావు, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) శ్రీనివాసులు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీలో మరో చాలెంజ్ ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వరంగల్ రీజియన్లో ప్రారంభం
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement