Sakshi News home page

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధుల నియామకం

Published Thu, Mar 28 2024 1:20 AM

నియామక ఉత్తర్వులు అందజేస్తున్న 
సుజాతపాల్‌, ఎర్రబెల్లి స్వర్ణ, కత్తి వెంకటస్వామి - Sakshi

వరంగల్‌ : కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లాతోపాటు వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల అధికార ప్రతిని ధులను నియమించారు. ఈ మేరకు హనుమకొండలోని డీసీసీ భవన్‌లో బుధవారం ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతాపాల్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామితో కలిసి డీసీసీ అధ్యక్షురాలు స్వర్ణ ఉత్తర్వులు అందజేశారు. వరంగల్‌ జిల్లా అధికార ప్రతినిధులు రావుల శ్రీనివాసరెడ్డి, నిమ్మా ని శేఖర్‌రావు, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, వర్ధన్నపే ట అధికార ప్రతినిధి బర్ల సహదేవ్‌, నర్సంపేట సొంటి రంజిత్‌రెడ్డి, పరకాల అధికార ప్రతినిధులు చాడ కొమురారెడ్డి, జనగాం రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement