మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షలు మరో రెండు రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు పేపర్ వ్యాల్యువేషన్కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పేపర్ వ్యాల్యువేషన్ క్యాంపును మహబూబ్నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టారు. ఆదివారం నుంచి సంస్కృతి సబ్జెక్టు పేపర్ వ్యాల్యువేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే వివిధ జిల్లాల నుంచి సంస్కృతి సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 23,831 పేపర్లు వచ్చాయి. ఇందులో మొదటి సంవత్సరం 13,321, రెండో సంవత్సరం 10,510 పేపర్లు ఉన్నాయి. వచ్చిన పేపర్లకు మొదట కోడింగ్ ప్రక్రియ చేసిన అనంతరం లెక్చరర్లతో వ్యాల్యువేషన్ చేసేందుకు ఇవ్వనున్నారరు. వ్యాల్యువేషన్ మొదటిరోజు మొత్తం 26 మంది లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను డీఐఈఓ వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. రోజుల వారీగా జవాబు పత్రాలు క్యాంపునకు చేరుకుంటున్నాయని, సబ్జెక్టుల వారీగా వ్యాల్యువేషన్కు హాజరుకావాల్సిన లెక్చరర్లకు నేరుగా బోర్డు నుంచి ఆర్డర్లు వెళ్తాయని, వారు తప్పకుండా విధులకు హాజరుకావాలని, ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.
Breadcrumb
- HOME
ప్రారంభమైన ఇంటర్ పేపర్ వ్యాల్యువేషన్
Published Mon, Mar 27 2023 1:20 AM
Related news
-
ఆర్డీటీ సంస్థకు ఆర్థిక సాయం
మన్ననూర్: అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ.. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రూ.లక్ష విరాళం అందజేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్లో పదేళ్లుగా ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెంచులకు ఉచితంగా, ఇతరులకు 20 శాతం రుసుంతో ప్రతి నిత్యం అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ‘స్పందించు సాయం అందించు’ (ఇండియా ఫర్ ఇండియా) అనే కార్యక్రమంతో నల్లమలలో ఈ సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవలందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలకు స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్డీటీ ఆస్పత్రి వైద్యుడు సైఫుల్లాఖాన్తో పాటూ సిబ్బందిని తన ఇంటి వద్దకు పిలిపించుకుని నాణ్యతకు సంబంధించి వైద్యపరమైన సూచనలు సలహాలతో పాటూ చెక్కు రూపంలో ఈ విరాళం అందజేశారు. ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీటీ సంస్థ ఏటీఎల్ రామ్మోహన్, రాధమ్మ, అచ్చయ్య, భాస్కర్, రాజేష్, అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి నాగర్కర్నూల్ క్రైం: ఆస్పత్రులు, సినిమా థియేటర్లతో పాటు పెద్ద భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నాగర్కర్నూల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలు వెంటనే అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపకశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఫైర్ సిబ్బంది కురుమూర్తి, నాగేష్, శ్రీనివాస్రెడ్డి, జగన్మోహన్, మహమూద్ పాల్గొన్నారు. -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాలరాజు, జైపాల్యాదవ్, ఆచారిసిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
ప్రక్రియ షురూ..
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్లు నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 25 ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29 పోలింగ్ తేది : మే 13ఎన్నికల ఫలితాలు: జూన్ 4సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఖరారైన ప్రధాన పార్టీ అభ్యర్థుల ముహూర్తాలు పార్టీల బడా నేతల హాజరు ఈ నెల 25 వరకు స్వీకరణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు -
ఎండలోనే ఉపాధి
●టెంట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు గ్రామ పంచాయతీల ద్వారా ఏర్పాట్లు.. జిల్లాలోని ఉపాధి కూలీలకు ఆయా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో తాగునీరు, నీడ వసతి కల్పించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు సైతం ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిప్రదేశాల్లో కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – చిన్న ఓబులేసు, జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి సాక్షి, నాగర్కర్నూల్: వేసవి నేపథ్యంలో వ్యవసాయ పనులు లేక జిల్లా వ్యాప్తంగా కూలీలకు ఉపాధి సన్నగిల్లింది. దీంతో ప్రధానంగా ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పథకంపైనే పెద్ద సంఖ్యలో కూలీలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో జిల్లావ్యాప్తంగా రోజుకు 20 వేల లోపు మాత్రమే కూలీలు హాజరయ్యే పరిస్థితి ఉండగా.. వేసవిలో మాత్రం గత మంగళవారం ఒక్కరోజునే జిల్లా వ్యాప్తంగా 45,597 మంది ఉపాధి కూలీలు హాజరయ్యారు. రానున్న వారం రోజుల్లో ఉపాధి హామీ పనులను ఆశ్రయించే వారి సంఖ్య మరింత పెరుగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలకంగా మారిన ఉపాధి హామీ పనుల్లో చాలాచోట్ల కనీస సౌకర్యాలు కూడా కరువవడంతో ఉపాధి కూలీలకు ఎండదెబ్బ తప్పడం లేదు. సౌకర్యాలు కరువు.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే పగటి ఉష్టోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకోవడంతో ఎండలో పనిచేసే కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల కూలీలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కరువైంది. కూలీలు సొంతంగా తెచ్చుకున్న నీళ్ల బాటిళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మండుటెండలో పనిచేసే కూలీలకు వడదెబ్బ తగలకుండా, విశ్రాంతి కోసం టెంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా అలాంటి ఏర్పాట్లు కన్పించడం లేదు. స్పందించని అధికారులు.. ఉపాధి హామీ పథకం కింద పని కల్పించే ప్రదేశాల్లో ఆయా గ్రామపంచాయతీల ద్వారా తాగునీటి ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కూలీకి కనీసం రెండు లీటర్ల చొప్పున పంచాయతీలే సురక్షిత తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అయితే జిల్లాలో చాలాచోట్ల గ్రామపంచాయతీల అధికారులు, సిబ్బంది కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లేదు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి పెరుగుతుండటంతో ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు. వేసవి ముగిసే వరకు తాగునీరు, టెంటు సౌకర్యాలను కల్పించాలని, వేతనాలను వెంటనే అందజేయాలని కోరుతున్నారు. జాబ్కార్డుల సంఖ్య 1,91,767 ఈ ఏడాదిలో పనికల్పించిన కూలీల సంఖ్య 1,73,064 మంది పని ప్రదేశాల్లో కరువైన సౌకర్యాలు నీడ, తాగునీటి ఏర్పాట్లకు కదలని పంచాయతీ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా నిత్యం 45 వేలకు పైగా కూలీల హాజరు ఏజెన్సీల్లో అమలుకాని ‘ప్రత్యేక’ ప్యాకేజీ జిల్లాలోని నల్లమల పరిసర ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాలు, చెంచుపెంటల్లోని చెంచులకు ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారానే ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు గతంలో ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి అదనపు వేతనం, భత్యం చెల్లించేది. ఇప్పుడు అదనపు చెల్లింపులు నిలిచిపోవడంతో పాటు పదిహేను రోజుల్లోగా అందాల్సిన వేతనం సైతం మరింత ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోని చెంచులకు నిరంతరం పని కల్పించడంతో పాటు వేతనం సైతం త్వరగా అందించాలని కోరుతున్నారు. -
బీఎస్పీ గూటికి మందా
అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. 1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం.. మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ● బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు. మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం
Related News by category
-
ప్రక్రియ షురూ..
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్లు నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 25 ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29 పోలింగ్ తేది : మే 13ఎన్నికల ఫలితాలు: జూన్ 4సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఖరారైన ప్రధాన పార్టీ అభ్యర్థుల ముహూర్తాలు పార్టీల బడా నేతల హాజరు ఈ నెల 25 వరకు స్వీకరణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాలరాజు, జైపాల్యాదవ్, ఆచారిసిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
ఎండలోనే ఉపాధి
●టెంట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు గ్రామ పంచాయతీల ద్వారా ఏర్పాట్లు.. జిల్లాలోని ఉపాధి కూలీలకు ఆయా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో తాగునీరు, నీడ వసతి కల్పించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు సైతం ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిప్రదేశాల్లో కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – చిన్న ఓబులేసు, జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి సాక్షి, నాగర్కర్నూల్: వేసవి నేపథ్యంలో వ్యవసాయ పనులు లేక జిల్లా వ్యాప్తంగా కూలీలకు ఉపాధి సన్నగిల్లింది. దీంతో ప్రధానంగా ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పథకంపైనే పెద్ద సంఖ్యలో కూలీలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో జిల్లావ్యాప్తంగా రోజుకు 20 వేల లోపు మాత్రమే కూలీలు హాజరయ్యే పరిస్థితి ఉండగా.. వేసవిలో మాత్రం గత మంగళవారం ఒక్కరోజునే జిల్లా వ్యాప్తంగా 45,597 మంది ఉపాధి కూలీలు హాజరయ్యారు. రానున్న వారం రోజుల్లో ఉపాధి హామీ పనులను ఆశ్రయించే వారి సంఖ్య మరింత పెరుగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలకంగా మారిన ఉపాధి హామీ పనుల్లో చాలాచోట్ల కనీస సౌకర్యాలు కూడా కరువవడంతో ఉపాధి కూలీలకు ఎండదెబ్బ తప్పడం లేదు. సౌకర్యాలు కరువు.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే పగటి ఉష్టోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకోవడంతో ఎండలో పనిచేసే కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల కూలీలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కరువైంది. కూలీలు సొంతంగా తెచ్చుకున్న నీళ్ల బాటిళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మండుటెండలో పనిచేసే కూలీలకు వడదెబ్బ తగలకుండా, విశ్రాంతి కోసం టెంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా అలాంటి ఏర్పాట్లు కన్పించడం లేదు. స్పందించని అధికారులు.. ఉపాధి హామీ పథకం కింద పని కల్పించే ప్రదేశాల్లో ఆయా గ్రామపంచాయతీల ద్వారా తాగునీటి ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కూలీకి కనీసం రెండు లీటర్ల చొప్పున పంచాయతీలే సురక్షిత తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అయితే జిల్లాలో చాలాచోట్ల గ్రామపంచాయతీల అధికారులు, సిబ్బంది కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లేదు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి పెరుగుతుండటంతో ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు. వేసవి ముగిసే వరకు తాగునీరు, టెంటు సౌకర్యాలను కల్పించాలని, వేతనాలను వెంటనే అందజేయాలని కోరుతున్నారు. జాబ్కార్డుల సంఖ్య 1,91,767 ఈ ఏడాదిలో పనికల్పించిన కూలీల సంఖ్య 1,73,064 మంది పని ప్రదేశాల్లో కరువైన సౌకర్యాలు నీడ, తాగునీటి ఏర్పాట్లకు కదలని పంచాయతీ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా నిత్యం 45 వేలకు పైగా కూలీల హాజరు ఏజెన్సీల్లో అమలుకాని ‘ప్రత్యేక’ ప్యాకేజీ జిల్లాలోని నల్లమల పరిసర ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాలు, చెంచుపెంటల్లోని చెంచులకు ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారానే ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు గతంలో ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి అదనపు వేతనం, భత్యం చెల్లించేది. ఇప్పుడు అదనపు చెల్లింపులు నిలిచిపోవడంతో పాటు పదిహేను రోజుల్లోగా అందాల్సిన వేతనం సైతం మరింత ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోని చెంచులకు నిరంతరం పని కల్పించడంతో పాటు వేతనం సైతం త్వరగా అందించాలని కోరుతున్నారు. -
బీఎస్పీ గూటికి మందా
అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. 1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం.. మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ● బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు. మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement