Sakshi News home page

ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి

Published Wed, Nov 22 2023 12:56 AM

- - Sakshi

మా వీధి ప్రజలు మొదటి నుంచి కులమతాలు, పార్టీలకు అతీతంగా కలిసిమెలసి జీవిస్తున్నారు. అలాంటి మంచి సాంప్రదాయం ఉన్న మాప్రాంతంలో టీడీపీ వాళ్లు చిచ్చుపెట్టారు. అసలు ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే హక్కు వాళ్ళకు ఎవరు ఇచ్చారు?. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్రమంతా ఇలాగే చేస్తున్నారు. ప్రజల సమాచారాన్ని సేకరించి టీడీపీ వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారన్న విషయం వెల్లడి కావాలి. అందువల్ల ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి. –అమృత, ఆకులవీధి, రాజంపేట

Advertisement

What’s your opinion

Advertisement