స్టాక్మార్కెట్ పరుగులు పెట్టింది. సానుకూల సంకేతాలతో సూచీలు ఊర్థ్వముఖంగా పయనించాయి. చైనా కేంద్ర బ్యాంకు నుంచి భారీ సహాయక ప్యాకేజీ, ఫెడరల్ రిజర్వ్ సమీక్ష ఫలితాలు అనుకూలంగా ఉండడంతో మార్కెట్లు కదం తొక్కాయి. సెన్సెక్స్ మరోసారి కీలక 27 వేల పాయింట్ల స్థాయిని దాటింది. సెన్సెక్స్ 481 లాభపడి 27,112 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 8,114 వద్ద స్థిరపడింది. కాగా, ఒక సెషన్ లో సెన్సెక్స్ ఇంత భారీగా లాభపడడం మూడు నెలల తర్వాత ఇదే మొదటిసారి. జూన్ 2న సెన్సెక్స్ 467 పాయింట్లు పెరిగింది.
కదంతొక్కిన బుల్
Published Thu, Sep 18 2014 7:00 PM
Advertisement
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement