Sakshi News home page

ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం

Published Sat, Nov 5 2016 6:48 PM

విశాఖ జిల్లా రాయవరం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం ముందుగా డివైడర్ను ఢీకొని అనంతరం పంటకాల్వలోకి దూసుకెళ్లింది.

Advertisement

What’s your opinion

Advertisement