రాష్ట్రంలో రోజురోజుకీ రోడ్డుప్రమాదాల ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు బస్సులలో ప్రయాణించాలంటేనే జనానికి భయం వేస్తోంది. మెన్న జరిగిన వోల్వో బస్సు ఘటన, రైల్వే ఘటనలు మరవకముందే మరో బస్సు దుర్ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని మన్నేరు బ్రిడ్జి వద్ద శుక్రవారం సంభవించింది. ఈ రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 18మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఆగివున్న టూరిస్టు బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ టూరిస్టు బస్సు పశ్చిమబెంగాల్కు చెందినట్టు పోలీసులు గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
ఆగివున్న టూరిస్టు బస్సును ఢీకొట్టిన లారీ
Published Fri, Nov 8 2013 8:36 AM
Advertisement
Bullet List Block
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
What’s your opinion
Advertisement