Sakshi News home page

నేనేమైనా ప్రభుత్వాలు కూల్చానా?

Published Tue, Feb 21 2017 9:44 AM

మహిళా సదస్సును మహానాడులా నిర్వహించారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళా సాధికారతను సీఎం చంద్రబాబు కిట్టీ పార్టీలా మార్చేశారని మండిపడ్డారు. మంగళవారం ఉదయం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... మహిళా సదస్సు జరిగిన తీరును జాతీయ మీడియా ఏకిపారేసిందని చెప్పారు. భజనపరులనే సదస్సును అనుమతించారని ఎద్దేవా చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement