Sakshi News home page

గతంలో మా రైతులకు నష్ట పరిహారం అందేది కాదు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు నష్ట పరిహారం

Published Tue, Feb 6 2024 6:29 PM

పంట నష్టపోతే పరిహారం కోసం రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూసే రోజులు పోయాయి. ఈ-క్రాప్ ఆధారంగా పంట నమోదు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే మన ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement