Sakshi News home page

ప్రారంభమైన రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు

Published Fri, Jul 12 2019 9:24 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ‍్యాయి. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షం తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చకు అమతించాలని కోరగా, ముందు ప్రశ్నోత్తరాల కార‍్యక్రమం కొనసాగుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ స్పష్టం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement