Sakshi News home page

‘మంత్రి దేవినేని ఉమ బ్రోకర్‌’

Published Thu, Jun 29 2017 2:38 PM

ఏపీ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంటాక్టర్ల నుంచి డబ్బులు గుంజుతూ కమిషన్‌ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

What’s your opinion

Advertisement