Sakshi News home page

ఆ దాడులతో టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధ లేదు

Published Fri, Sep 28 2018 4:10 PM

నిజామాబాద్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అని నిజామాబాద్‌ ఎంపీ కవిత​ వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు సిద్ధాంతాలు పక్కన పెట్టేశాయని విమర్శించారు. 

Advertisement

What’s your opinion

Advertisement