Sakshi News home page

అమరావతి భూసేకరణపై సుప్రీంలో పిటిషన్‌

Published Wed, Aug 9 2017 2:57 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అడుసుమిల్లి జయప్రకాశ్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 17వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

What’s your opinion

Advertisement