ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్పై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 17వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
అమరావతి భూసేకరణపై సుప్రీంలో పిటిషన్
Published Wed, Aug 9 2017 2:57 PM
Advertisement
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement