Sakshi News home page

4నుంచి వైఎస్‌ జగన్‌ రైతుభరోసా యాత్ర

Published Mon, Jan 2 2017 2:45 PM

ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుంచి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మంగళవారం తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement